పద్యం మాద్యంకరం దివ్యం వర్ధతాం అభివర్ధతాం
మేలగు ధర్మవర్తన మమేయ తరప్రతిభావిశేషులున్
స్థూల నిరంతరాధ్యయన శోభిత సద్గుణ జ్ఞాన వారధుల్
ఖేలననొప్పి సత్కృషి లిఖించిన గాకయె యిట్లు యెవ్విధిన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్ ?
No comments:
Post a Comment