శ్రీశంకరాచార్యులు ఒక మూగవానికి మాటలు వచ్చేటట్లు చేసినాడని ప్రతీతి......
వివిధానేక విశిష్ఠ శాస్త్రతతులన్ విస్తారమున్ జేసి ప్రా
భవమద్వైత మహానిధానమున విద్వాంసాళినోడించె సం
స్తవనీయుండగు శంకరార్యులిదె శిష్యప్రేమఁ దీవించగా
చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
No comments:
Post a Comment