సూర్యాస్తమయములోపల సైంధవుని చంపుతానని ప్రతిన బూనిన అర్జునుని గెలిపించుటకై శ్రీకృష్నుడు సూర్యుని కిరణములను తన చక్రముచే గప్పుట..........
పరిణతి వీడి కౌరవులు పాండవమధ్యమపుత్రునంత సం
గరమున ధర్మదూరులయి కర్కశరీతిని సంహరించ భీ
కరగతి సైంధవున్ దునుమగా ప్రతినంబిడెనర్జునుండిదో
హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్
No comments:
Post a Comment