ఈ రోజు మనము ఒక దత్తపది గురించి చూద్దాం. దీనిని ఒకానొక పృఛ్ఛకుడు అవధాని బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారికి ఇచ్చినది.
దుష్టచతుష్టయమునుపయోగించి (దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ) రామాయణపరంగా పద్యాన్ని చెప్పమన్నారు. మరి పద్యాన్ని అస్వాదిద్దామా.
దుర్యోధనమీసైన్యమ
వార్యము దుశ్శాసనగత వక్రప్రతిభన్,
క్రౌర్యాంశకు నిజ ఫలమిది,
కార్యంబగు మంచివాని కర్ణము వడదే.
చూశారా ఎంత అద్భుతంగా పూరించారో. అవధాని గారికి నమస్సుమాంజలులు.
No comments:
Post a Comment