శ్రీరామపట్టాభిషేక చిత్రపటము చూసి వ్రాసిన పద్యము................
రాముని కన్న నెవ్వరు పరాక్రమశాలురు తేరిచూడ సం
గ్రామమునందు నుగ్రతర రాక్షసవీరుల సంహరించె ను
ద్ధామ గుణాభిరాముఁడు విధాతకుఁ బూర్వుఁడు భక్త బాందవ
శ్యాముఁడు మమ్ము కాచగ నసాధ్యందేది ఘటించునిద్ధరన్.
రాముని కన్న నెవ్వరు పరాక్రమశాలురు తేరిచూడ సం
గ్రామమునందు నుగ్రతర రాక్షసవీరుల సంహరించె ను
ద్ధామ గుణాభిరాముఁడు విధాతకుఁ బూర్వుఁడు భక్త బాందవ
శ్యాముఁడు మమ్ము కాచగ నసాధ్యందేది ఘటించునిద్ధరన్.
No comments:
Post a Comment